గిరిజనులతో మోదీ ముఖాముఖి.. ఏర్పాట్లు
జనం న్యూస్,జనవరి 15
విజయనగరంఐదు
కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా బలహీన గిరిజన
సమూహాలుల కోసం ప్రారంభించిన పీఎం జన్మన్
కార్యక్రమం అమలుపై ప్రధానమంత్రి మోదీ జనవరి 15న
ఆయా వర్గాల వారితో ఆన్లైన్ ద్వారా ముఖాముఖిలో
పాల్గొంటున్నారు. కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశాలతో
గంట్యాడ మండలం డెప్పూరు గిరిజన గ్రామంలో
ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం వీక్షించే ఏర్పాట్లు చేసినట్లు
గిరిజన సంక్షేమాధికారి తెలిపారు.