చంద్రబాబు అలా అనడం విడ్డూరంగా ఉంది: చిన్న శ్రీను
జనం న్యూస్,జనవరి 12
విజయనగరంఐదు
బీసీలకు న్యాయం చేస్తామని చంద్రబాబు బొబ్బిలి
బహిరంగ సభలో అనడం విడ్డూరంగా ఉందని జడ్పీ
చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం
జడ్పీ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో
మాట్లాడారు. చంద్రబాబు ఈ జిల్లాలో మంత్రిగా ఉన్న
బీసీ మహిళను తొలగించి అగ్రవర్ణాలకు మంత్రి పదవి
కట్టబెట్టారని గుర్తు చేశారు. అల్జీమర్స్తో చంద్రబాబు
బాధపడుతున్నట్లు ఆయన ప్రసంగ ధోరణి చూస్తుంటే
అర్థమవుతుందన్నారు.