జైశ్రీరామ్ అంటే తప్ప జై కేసీఆర్ అనుమంటావా

జైశ్రీరామ్ అంటే తప్ప జై కేసీఆర్ అనుమంటావా

ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేశారు చర్చకు నేను సిద్ధం

మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు

జనం న్యూస్ 2024 ఏప్రిల్ 28 మెదక్( జిల్లా బ్యూరో) : 


మెదక్ పట్టణంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్
రఘునందన్ రావు 
రెండు రోజులుగా 
రాష్ట్రంలో ఉద్దేశ పూర్వకంగా సర్జికల్ స్ట్రైక్ జరగబోతొంతని సిఎం అంటున్నారు
బిజెపి రాజ్యాంగాన్ని మరుస్తాధని సిఎం చెప్తుండు
106 రాజ్యాన్ని సవరణ చేశారు
మాజీ ప్రధాని ఇందిరా గాందీ 
సర్జికల్ స్ట్రైక్ చేసింది
శాభాను కేసులో
త్రిబల్ తలాక్ రద్దు చేసింది బిజెపిఅన్ని వర్గాలను కాపాడుకుంటూ వచ్చింది బిజేపీరేవంత్ రెడ్డి కి ఏం తెలుసురాజ్యాంగాన్ని రద్దు 10 ఏళ్లు గా ఎందుకు చేయలేదు
ఎన్ని సార్లు రాజ్యాంగ సవరణ చేశారో చర్చ కు నేను సిద్ధంఅంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్
కనీసం భారత రత్న ఇవ్వాలన్న 
కనీస జ్ఞానం లేని పార్టీ కాంగ్రెస్
జై శ్రీరాం అంటే తప్పా జై కేసీఆర్ అనమంటవా
హిందూ గల్లు బొందు గాళ్ళు అంటే నీ బిడ్డను ఓడగొట్టారు
జై కేసీఆర్ అంటే కడుపు నిండుతదామేము అక్షంతలు పంచితే మీకేం నొప్పి
జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతద అంటున్న కేసీఆర్
ఐదు సార్లు నమాజు జడివితే
కడుపు నిoడుతదా
యజ్ఞాలు యాగాలు చేసి ప్రసాదం తీసుకోమంటవు కదా కేసీఆర్
కేసీఆర్ రేవంత్ రెడ్డి వేరు కాదు
వీణా వాని లాంటి అవిభక్త కవలలు వారు
ఏ ఈడి అయితే కవితను పిలిచిందో అదే ఈ డి గతంలో సోనియా గాందీ నీ పిలిచింది
51జియో తెచ్చింది కేసీఆర్..
దాన్ని రద్దు చెయ్యి రేవంత్ రెడ్డి
సోనియా ,రాహుల్ ను ఈడి అరెస్ట్ చేయలేదు
అంటే బిజెపి కాంగ్రెస్ ఒక్కట
బిజెపి వస్తె రిజర్వేషన్ లు పోలేదు వచ్చినాయి
పీఎం మోడీ రాజ్యాంగాన్ని మార్చబోమన్నారు
మీడియా మిత్రులు సహకరించాలి అని తెలిపారు కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మెదక్ పట్టణం అధ్యక్షుడు నాయిని ప్రసాద్  నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ నిజాంపేట్ జడ్పిటిసి పంజా విజయ్ కుమార్ మధు బెండ్ల సత్యనారాయణ ఎం ఎల్ ఎన్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు