డీఎస్సీ నోటిఫికేషన్పై..గంటా వ్యాఖ్యలు

డీఎస్సీ నోటిఫికేషన్పై..గంటా వ్యాఖ్యలు

జనం న్యూస్,జనవరి 28 విజయనగరంఎన్నికల నోటిఫికేషన్కు నెల రోజులు ముందు డీఎస్సీనోటిఫికేషన్ అంటూ పాలకులు మరో కొత్త మోసానికితెర తీసినట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావువిమర్శించారు. నాలుగున్నర ఏళ్లగా ఉపాధ్యాయపోస్టులను భర్తీ చేయకుండా రాజకీయ ఎత్తుగడలోభాగంగా హడావిడి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు ఎప్పుడు భర్తీచేస్తారని సోషల్ మీడియా వేదికగా గంటా ప్రశ్నించారు