బొబ్బిలి నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శంబంగి

బొబ్బిలి నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శంబంగి

ఆడుదాం ఆంధ్రా ౼ ఇది అందరి ఆటగ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యాక్రమనికి శ్రీకారం చుట్టారని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బుధవారం ఉదయం బొబ్బిలి పట్టణంలో గల గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించిన బొబ్బిలి నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, ఎంపీపీ శంబంగి వేణుగోపాలనాయుడు, జడ్పీటీసీ సంకిలి శాంతకుమారి.మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు, ఎంపీడీఓ రవికుమార్,తదితరులు పాల్గొన్నారు.