రామ్ మాధవ్ ని కలిసిన రైల్వే సాధన సమితి....

రామ్ మాధవ్ ని కలిసిన రైల్వే సాధన సమితి....

జనం న్యూస్ జనవరి 13 కాట్రేనికున   

 ఆర్.ఎస్.ఎస్ అఖిలభారత కార్యకారి నాయకులు రాంమాధవ్ ని కలిసి కోటిపల్లి నరసాపురం రైల్వే లైనుకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేసిన కోనసీమ రైల్వే సాధన సమితి ప్రతినిధులు ఆర్. సుబ్రమణ్యం, ఛాంబర్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ, వీరితోపాటు బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, మోకా వెంకట సుబ్బారావు గొల్ల కోటి వెంకటరెడ్డి, ఎస్ ఆర్ కె అశోక్ రాజ్ తదితరులు.....