శివనామస్మరణతో హోరెత్తిన శైవక్షేత్రాలు

శివనామస్మరణతో హోరెత్తిన శైవక్షేత్రాలు

జనం న్యూస్, నవంబర్ 21విజయనగరంకార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగాశివాలయాల్లో దర్శనాలకు దేవాదాయశాఖ అధికారులుఏర్పాట్లను పూర్తి చేశారు. రామతీర్థం, అడ్డాపుసీల,పిట్టలవలస, గుంప, నారాయణపురం, పుణ్యగిరి, శైవక్షేత్రాల్లో భక్తుల దర్శనానికి ఎటువంటి ఆటంకం లేకుండాచర్యలు తీసుకున్నారు. దర్శనానికి బారికేడ్లను, చలువపందిళ్ళు, తాగునీరు, శిబిరాలు, పోలీసు బందోబస్తుఏర్పాటు చేశారు. మరి మీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం ఉందా..