'ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు'

'ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు'

జనం న్యూస్, నవంబర్ 21విజయనగరంవిజయనగరం మండలం గొల్లలపేట గ్రామంలో గతప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దుచేస్తామని లబ్దిదారులకు రెవెన్యూ అధికారులతో కలిసిస్థానిక సర్పంచ్ బెదిరిస్తున్నారని టీడీపీ నియోజకవర్గనాయకులు తెలిపారు. ఈ మేరకు పలువురు పేదలతోకలిసి కలెక్టర్ కార్యాలయ స్పందనలో వినతిపత్రంఅందజేశారు. పేదలకు న్యాయం చేయాలని కోరారు.