సంగారెడ్డి ఓటరు సవరణ పకడ్బందీగా జరగాలి
జనం న్యూస్ 13-01-2024 మెదక్ జిల్లా మండల్ అల్లాదుర్గ ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడారు. రాజకీయ పార్టీలు బిఎల్ ఏలెను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ నెల 20,21న ఓటర్ నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.