సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు.*

సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు.*

జనం న్యూస్ చౌటుప్పల్ ప్రతినిధి జనవరి 19:- చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 

తంగడపల్లి 15వ వార్డులో 

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు నిర్మాణానికి

మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారుపనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి చెప్పడం జరిగినది,అనంతరం వార్డులో మొత్తం తిరిగారు. ఇంకా నిర్మించాల్సినటువంటి పనులు ఏమైనా ఉంటే నెల రోజుల వ్యవధిలో పూర్తి చేస్తాను అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉబ్బు వరమ్మ వెంకటయ్య, ఆలె నాగరాజు, అంతటి బాలరాజు,నాయకులు రావుల స్వామి,ఊదరి సురేష్, బొజ్జ బుచ్చయ్య, అంతటి విష్ణు, గ్యార కృష్ణ, ఊదరి మహేష్, ఇప్ప రాములు, ఊదరి చంద్రయ్య, శరత్,యాదయ్య, యాదయ్య, బత్తుల లింగస్వామి, ఇప్ప వెంకటేశం,గడ్డం నాగరత్నం తదితరులు పాల్గొన్నారు..