29,686 మంది లబ్ధిదారులకు వడ్డీ రాయితీ

29,686 మంది లబ్ధిదారులకు వడ్డీ రాయితీ

జనం న్యూస్,జనవరి 19 

విజయనగరంఐదు

లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి

చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి

కోరారు. రాష్ట్రంలోని ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు

సీఎం జగన్ మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా

వడ్డీ రాయితీ జమ చేశారు. తాడేపల్లిలోని సిఎం

క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం

నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని సుమారు

29,686 మంది లబ్దిదారులకు రూ.301 కోట్ల వడ్డీ జమ చేసారు.