జనం న్యూస్: అక్టోబర్23 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్) రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…
జనం న్యూస్ : అక్టోబర్ 22 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్). జై స్వరాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అధ్యక్షుడి గా ఏకగ్రీవంగా మేకల అమర్నాథ్ యాదవ్ ను ఎన్నుకోవడం జరిగిందంటూ జై…
*తవ్వకాల్లో దొరికిందని చెప్పి నకిలీ బంగారం అమ్మి, మోసం చేసిన ఇద్దరు కర్ణాటక వ్యక్తులు అరెస్ట్.రూ.7లక్షల నగదు స్వాధీనం. *రాంగ్ కాల్ చేసి, గుంటూరుకు చెందిన భార్య, భర్తలను నమ్మించి నకిలీ బంగారం విక్రయించిన ఐదు మంది నిందితుల ముఠా. *రాగి…
జనం న్యూస్: అక్టోబర్ 21 రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్ ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా K.అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ప్రజా భద్రత, శాంతి భద్రత పరిరక్షణ,…
జనం న్యూస్ :అక్టోబర్ 17 పెబ్బేరు శుక్రవారం పెబ్బేరు మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డ్ లో బీసీ కాలనీలో బాకీ కార్డులను పంపిణీ చేసిన పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృష్ణ సాగర్ లో నిరుపయోగంగా ఉన్న రింగుల వరలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులను నాలుగు తొలగించారు మరొక వాటర్ ట్యాంక్ ను మరిచారు కృష్ణ సాగర్ లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైపుల ద్వారా…
బూర్గంపహాడ్ గ్రామం ఎస్సి కాలనీకి చెందిన మేక పున్నం కుమార్తె, 17 ఏళ్ల మేక సృజన తెలంగాణ రాష్ట్ర మహిళా ఫుట్ బాల్ జట్టుకు ఎంపికైంది. తన ఆట నైపుణ్యంతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సృజన, దేశ స్థాయికి ఎదగాలని…
బూర్గంపహాడ్ గ్రామం ఎస్సి కాలనీకి చెందిన మేక పున్నం కుమార్తె, 17 ఏళ్ల మేక సృజన తెలంగాణ రాష్ట్ర మహిళా ఫుట్ బాల్ జట్టుకు ఎంపికైంది. తన ఆట నైపుణ్యంతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సృజన, దేశ స్థాయికి ఎదగాలని…
జనం న్యూస్ :- పాత రోజుల్లో వేసవి వేడిని తగ్గించడానికి ప్రజలు తమ ఇళ్ల చుట్టూ వేప చెట్లను నాటడం సర్వసాధారణం. గ్రామాల్లో ఇది ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని పట్టణ ఇళ్ల పక్కన ఇప్పటికీ వేప చెట్లను చూస్తుంటాం. అయితే, వేప…
ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ పుణ్యక్షేత్రాల శీతాకాల మూసివేత తేదీలను ప్రకటించారు. విజయదశమి, భయ్యా దూజ్ పండుగల నాడు చార్ ధామ్ పుణ్యక్షేత్రాల తలుపులు మూసివేయడానికి శుభ సమయం నిర్ణయించబడింది. చార్ ధామ్ యాత్ర ఆశీర్వాదాలను పొందడానికి ఇది మీకు చివరి అవకాశం.…