అద్దంకి వైసీపీ ఇన్చార్జి కు పల్లె పల్లెలో అపూర్వ స్పందన

అద్దంకి వైసీపీ ఇన్చార్జి కు పల్లె పల్లెలో అపూర్వ స్పందన

 జనం న్యూస్ ( జనవరి 14)( బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం )

బల్లికురవ మండలం కొత్తూరు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పల్లె పల్లె లో నిద్ర కార్యక్రమాని అద్దంకి వైసీపీ ఇంచార్జ్ హనిమిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ హనిమిరెడ్డి పాల్గొని స్థానిక కాలనీ వాడల్లో వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరించారు. తొలుత గ్రామంలో మహిళలు,ప్రజలు హనీమిరెడ్డి కి ఘనంగా స్వాగతం పలికారు. మీ వెంట మేమున్నాము అంటూ ఆయనకు భరోసా ఇచ్చారు.