అరకు వెళ్లే టూరిస్టులకు గుడ్ న్యూస్

అరకు వెళ్లే టూరిస్టులకు గుడ్ న్యూస్

జనం న్యూస్, నవంబర్ 21విజయనగరంరకులోయ పరిసర ప్రాంతాలను పర్యాటకులుసందర్శించేందుకు వీలుగా పాడేరు ఐటీడీఏ బస్సుసౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పీవోవీ.అభిషేక్ తెలిపారు. సందర్శకులను అరకులోయనుంచి పద్మాపురం ఉద్యానవనం, మాడగడ వ్యూపాయింట్ చూపించి అక్కడి నుంచి తిరిగి అరకులోయప్రాంతంలో నచ్చిన గమ్యస్థానాల్లో దించేలా ఏర్పాట్లుచేశారు. దీని టికెట్ రూ.199గా నిర్ణయించారు.బస్సులో ప్రయాణికులకు కాంప్లిమెంటరీగా టీఅందించనున్నారు.