గడువు ముగిసిందని అకౌంట్లో డబ్బులు

గడువు ముగిసిందని అకౌంట్లో డబ్బులు

vజనం న్యూస్, నవంబర్ 21విజయనగరంపాచిపెంటకు చెందిన బుడుమూరు కృష్ణకు ఓ ప్రైవేటుముగిసిందని, రెన్యువల్ చేసుకోవాలని అదే బ్యాంకుకుచెందిన రికవరీ ఏజెంటు పేరుతో ఆయనకు కాల్వచ్చింది. ఓటీపీ నంబర్లు చెప్పిన అనంతరం క్రిడెట్ కార్డ్అకౌంట్లో నుండి విడతల వారీగా రూ.55 వేల వరకు0కాజేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఫకృద్దీన్
తెలిపారు.