ఇండియా-ఆస్ట్రేలియా టీ-20

ఇండియా-ఆస్ట్రేలియా టీ-20

జనం న్యూస్, నవంబర్ 22విజయనగరంటీ-20 క్రికెట్ మ్యాచ్కు ట్రాఫిక్ ఆంక్షలునవంబర్ 23న విశాఖలోక్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లునగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఆ రోజురాత్రి 7గంటల నుంచి 11 గంటల వరుకు మ్యాచ్జరుగుతుందని శ్రీకాకుళం, విజయనగరం వైపునుండి విశాఖ సిటీలోకి వచ్చే కమర్షియల్ వాహనాలుమారికవలస వద్ద ఎడమవైపు తిరిగి జురాంగ్ జంక్షన్మీదుగా వెళ్లాల్సి ఉంటుదన్నారు. బైకు, ఆటోలు లాకాలేజ్ మీదుగా వెళ్లాలన్నారు.