ఇసుక ట్రాక్టర్ లు సీజ్ చేసిన - ఎస్సై

ఇసుక ట్రాక్టర్ లు సీజ్ చేసిన - ఎస్సై

జనం న్యూస్ జనవరి 11: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో తాళ్ళ రాంపూర్ మరియు తడ్పకల్ గ్రామ పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న మొరం ట్రాక్టర్ మరియు ఇసుక ట్రాక్టర్ లను బుధ వారం రోజునా సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై మచ్చెందర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అనుమతి లేక ఇసుక మరియు మొరము రవాణా చేసినట్లు అయితే వారిపై చట్టరీత్యా చర్య తీసుకొంటామని తెలిపారు. వీరితో పాటు హెడ్ కానిస్టేబుల్ శివయ్య, కానిస్టేబుల్ శ్రీధర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.