ఎయిర్టెల్ బీమా పరిహారం చెక్కు పంపిణీ

ఎయిర్టెల్ బీమా పరిహారం చెక్కు పంపిణీ

 జనం న్యూస్ జనవరి 10 శాయంపేట మండలం శాయంపేట గ్రామానికి చెందిన ఎయిర్టెల్ ప్రమోటర్ నాగూర్ వలీ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ద్వారా రూ.5 లక్షల బీమా చెక్కును మంగళవారం నాడు ఎస్సై . దేవేందర్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు జోనల్ మేనేజర్ శంకర్ లిక్కి నర్సింగులు అతని కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎయిర్టెల్ సిబ్బంది కుమారస్వామి రవికాంత్ రఫీ డిస్ట్రిబ్యూటర్ బాసాని నరేష్ పాల్గొన్నారు.....