ఏ.బి.ఏ.డీ.పీ.ఎస్.పెబ్బేరు మండల నూతన కమిటీ ఎంపిక...

ఏ.బి.ఏ.డీ.పీ.ఎస్.పెబ్బేరు మండల నూతన కమిటీ ఎంపిక...

జనం న్యూస్:మార్చి 22 : పెబ్బేరు మున్సిపాలిటీ:(ప్రతినిధి:-ఉమాశంకర్)అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు  రాజ్ దేశ్ పాండే గురుస్వామి సూచన మేరకు అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర కమిటీ నాయకులు వడ్డె ఈశ్వర్,వనపర్తి జిల్లా అధ్యక్షులు ముత్తు కృష్ణ గురుస్వామి, ప్రచార కార్యదర్శి నరేందర్ శెట్టి, సంస్కృతిక విభాగం కన్వీనర్లుగా మేకల ఎల్లయ్య, మేకల నాగరాజు,బసాల వెంకటేశ్వర రెడ్డి,శివ ఆగ్రో, ఎల్ రాజశేఖర్,జిల్లా వర్కింగ్ కమిటీ కన్వీనర్గా గొడుగు బాలవర్ధన్ ఆధ్వర్యంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పెబ్బేర్ మండల నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.గౌరవ అధ్యక్షులుగా వెల్డింగ్ శ్రీనివాసులు, వేమారెడ్డి, గోవర్ధనాఆచారి(ఆలయ అర్చకులు)
అధ్యక్షులుగా అల్వాల ప్రదీప్ గౌడ్,ఉపాధ్యక్షులుగా కరెంటు గోపాల్,మునీశ్వర్,సతీష్,కె.వెంకట్రాములు,
ప్రధాన కార్యదర్శిగా బత్తుల.అనిల్ కుమార్ గౌడ్,
కోశాధికారిగా జానంపేట శ్రీనివాసులు,
ప్రచార కార్యదర్శిగా తొండ రమేష్,అల్వాల సాయి గౌడ్,వర్కింగ్ కమిటీ కన్వీనర్లుగా దయానంద్,చిన్న రాములు, (ఎలక్ట్రికల్) నారాయణ, కూరగాయల కిట్టు,గౌరవ సలహాదారులుగా మిర్చి వెంకటేష్,బీసీ వెంకట్,తలకంటి సుదర్శన్ రెడ్డి,టీవీఎస్ బుజ్జి, మోహన్ టీచర్, టిఎన్ ఎల్లారెడ్డి,మల్లికార్జున్ రెడ్డి, బుచ్చన్న, గొడుగు శాంతన్న,సంయుక్త కార్యదర్శులుగా వడ్డె సాయి,జుర్రు తిరుపతి, మణిముఖేష్,కళ్యాణ్ గౌడ్, ప్రేమ్, అరవింద్ గౌడ్,బాలగౌడ్,గుడిసె కురుమూర్తి,సాంస్కృతిక విభాగం కన్వీనర్లుగా తొండ పరమేష్,తొండ మహేష్, తొండ కురుమూర్తి, బత్తుల రాజశేఖర్, కటికేల వినోద్, మేడమోని.శేఖర్, నేశ సురేష్,కార్యదర్శులుగా పండ్ల విజయ్,మేకల బాలకృష్ణ,రంగం నవీన్,
మోహన్(ఏఈవో ),శరణ్(చింటూ), మహేష్ తొండ, అశోక్,రాకేష్,శ్రీకాంత్, రామకృష్ణ, ఈశ్వర్(గోల్డ్), మహేష్ (శాఖాపూర్), శరత్, కటికెల భాస్కర్,శేఖర్, అఖిల్,శివ, నరసింహ, బీచుపల్లి, కృష్ణ (న్యూ ఉడిపి హోటల్)ఎన్నుకోవడం జరిగిందని కమిటీ సభ్యులు తెలియజేసారు.256 వారాలు పూర్తిచేసుకుని దిగ్విజయంగా ముందుకు వెళుతున్న ఇంటింటి భజన -మన ఇంట్లో భజన కార్యక్రమం నూతన కమిటీతో మరో 250 వారాలు పూర్తి చేసుకొని 500 వారాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజ్ దేశ్ పాండే గురుస్వామి,రాష్ట్ర నాయకులు వడ్డె ఈశ్వర్,వనపర్తి జిల్లా అధ్యక్షులు ముత్తు కృష్ణ, జిల్లా కమిటీ వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలతో నూతన కమిటీని ఎంపిక చేసి,నూతనంగా ఎన్నికైన ప్రతి సభ్యుడిని సన్మానం చేయడం జరిగింది.అలాగే నిత్యం ఆలయ అభివృద్ధి కోసం అన్నప్రసాద వితరణ కన్వీనర్ కె.శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి-కిషోర్,ఆలయ కమిటీ సభ్యులైన మోకనిక్ మధును ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కమిటీ సభ్యులు,ఆలయ కమిటీ సభ్యులు,పెబ్బేరు హిందూ బంధువులు పాల్గొన్నారు.