శెట్టి రంగారావుని పరామర్శించిన మున్నూరు కాపు నాయకులు

శెట్టి రంగారావుని పరామర్శించిన మున్నూరు కాపు  నాయకులు

జనం న్యూస్ మధిర 22 మార్చి   :   తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్యదర్శి శెట్టి రంగారావు వారిని పరామర్శించిన మధిర మున్నూరు కాపు నాయకులు మున్నూరు కాపు నాయకులు శెట్టి రంగారావు వారికి ఇటీవల జరిగినటువంటి స్వల్ప ప్రమాదంలో కాలికి గాయం అయినది ఈ విషయము తెలిసిన మధిర మున్నూరు కాపు నియోజకవర్గ నాయకులు ఆళ్ళ కృష్ణ మధిర మండల జనరల్ సెక్రెటరీ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు మధిర టౌన్ జనరల్ సెక్రెటరీ కృష్ణ  చెన్నం స్వామి మొదలగువారు ఖమ్మం శెట్టి రంగారావు వారి నివాసంకు వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది.