కోడి రామ్మూర్తి నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటి స్పీకర్

కోడి రామ్మూర్తి నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటి స్పీకర్

జనం న్యూస్,జనవరి 29 విజయనగరంకలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడుఆరాధనోత్సవాల్లో బాగంగా ఆదివారం ఉదయం కోడి
రామ్మూర్తి పార్కు వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్నిడిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆవిష్కరించారు.అనంతరం ర్యాలీగా క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ.. బల ప్రదర్శన ద్వారావిజయనగర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.