మహిళా చట్టాలపై అవగాహన సదస్సు
జనం న్యూస్,జనవరి 29 విజయనగరంవిజయనగరంలోని స్థానిక వీఆర్ కన్వెన్షన్ హాల్లోశనివారం సాయంత్రం మహిళా చట్టాలపై అవగాహనసదస్సు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకుచెందిన స్వాతి మహిళాసంఘం, కిరణం మహిళాసంఘం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా లీగల్ సెల్ సమన్వయంతో ఈ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జీ దుర్గయ్యమాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మహిళ సమస్యలనుఎదుర్కొనే దిశలో అన్ని రకాల మహిళా చట్టాలపైఅవగాహన కలిగించారు.