మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

జనం న్యూస్,జనవరి 29 విజయనగరంవిజయనగరంలోని స్థానిక వీఆర్ కన్వెన్షన్ హాల్లోశనివారం సాయంత్రం మహిళా చట్టాలపై అవగాహనసదస్సు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకుచెందిన స్వాతి మహిళాసంఘం, కిరణం మహిళాసంఘం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా లీగల్ సెల్ సమన్వయంతో ఈ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జీ దుర్గయ్యమాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మహిళ సమస్యలనుఎదుర్కొనే దిశలో అన్ని రకాల మహిళా చట్టాలపైఅవగాహన కలిగించారు.