విజయనగరం సీటుకు బీసీల పట్టు..?

విజయనగరం సీటుకు బీసీల పట్టు..?

జనం న్యూస్,ఫిబ్రవరి 01 విజయనగరంవిజయనగరం అసెంబ్లీ స్థానాన్ని ఈసారి బీసీసామాజికవర్గం వారికి కేటాయించాలని ప్రధాన పార్టీల నాయకులు పట్టుబడుతున్నట్లు సమాచారం.కొద్ది నెలల క్రితం బీసీ నినాదంతో నగరంలో ఫ్లెక్సీలుకూడా వెలిశాయి. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్ననియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లుతెలుస్తోంది. మరి ఆయా పార్టీల అధిష్ఠానాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయో చూడాల్సి ఉంది.