గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

జనం న్యూస్, డిసెంబర్ 11 విజయనగరంఐదు మెరకముడిదాం మండలంలో గుర్తుతెలియని వాహనంఢీకొని వ్యక్తి మృతి చెందాడు. బుధరాయవలస ఎస్సైనవీన్ పడాల్ తెలిపిన ప్రకారం ఉత్తరవల్లి రోడ్డు జంక్షన్లోశుక్రవారం రాత్రి నడిచి వెళ్తున్న బాడంగి గ్రామానికి చెందిన పసిగడ ముగడమ్మ (73) అనే వ్యక్తినిగుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తిఅక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శనివారం తెలిపారు.