కొట్లాట కేసులో ముగ్గురికి జైలుశిక్ష

కొట్లాట కేసులో ముగ్గురికి జైలుశిక్ష

జనం న్యూస్, డిసెంబర్ 10 విజయనగరంఐదు గంట్యాడ మండలం బురదపాడు గ్రామంలో జరిగినకొట్లాట కేసులో గ్రామానికి చెందిన కొల్లి త్రిమూర్తులు,సత్యనారాయణ, జయమ్మను రిమాండుకుతరలించామని ఎస్ఐ కిరణ్ నాయుడు తెలిపారు.గ్రామానికి చెందిన సత్యనారాయణను అదే గ్రామానికిచెందిన వీరు ముగ్గురు కలిసి కొట్టారని పోలీసులకుఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులోహాజరు పరిచారు. కోర్టు వీరికి జైలు శిక్ష విధించినట్లుఎస్ఐ వెల్లడించారు.