జనసైనికుని కుటుంబానికి ఆర్ధిక సాయం

జనసైనికుని కుటుంబానికి ఆర్ధిక సాయం

జనం న్యూస్ శృంగవరపుకోట: ఇటీవల కొత్తవలస మండల అధ్యక్షులు నక్కరజు సతీష్ ట్రైన్ ఏక్సిడెంట్ లో కాలం చేశారు వారి పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశముతో కొత్తవలస మండల జనసైనికులు సుమారు 70 వేల రూపాయలు చందాలు వేసుకొని కొత్తవలస లో వర్ధంతికి అన్న సంతర్పణ చేసి మిగిలిన 40 వెలు రూపాయలు కోన మసివాని పాలెం లో నివసమున్న వారి కుటుంబ సభ్యు లకు జనసేన నేతలు వబ్బిన సన్యాసి నాయుడు గొరపల్లి రవి కుమార్ తదితరులు అధ్వర్యంలో ఇవ్వడము జరిగింది .ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జనషేన పార్టీ నక్కరజు సతీష్ కుటుంబానికి జీవితకాలం అండగా ఉంటామని పిల్లలకు ఉన్నత చదువులకు సహాయము చేస్తామని ఆక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేపిస్తమని వారికి హామీ ఇచ్చారు