భావితరాలకు గాంధీ ఆదర్శప్రాయుడు : డిప్యూటి స్పీకర్

భావితరాలకు గాంధీ ఆదర్శప్రాయుడు : డిప్యూటి స్పీకర్

జనం న్యూస్,జనవరి 31 విజయనగరంభావితరాలకు ఆదర్శప్రాయుడు గాంధీజీ అని డిప్యూటిస్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారంగాంధీజీ వర్ధంతి సందర్భంగా కన్యకాపరమేశ్వరికోవెల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. గాంధీ అహింస మార్గంలో స్వాతంత్య్రంసిద్ధింపజేసిన వైనం చిరస్మరణీయమన్నారు. నగరంలోమూడు లాంతర్ల నుంచి CMR జంక్షన్ వరకు మహాత్మా గాంధీ రోడ్డుగా పిలువబడుతుందన్నారు.