వైన్స్ షాపులపై ఎక్సెజ్ దాడులు..ముగ్గురిపై కేసు నమోదు
జనం న్యూస్,జనవరి 20
విజయనగరంఐదు
జిల్లాలోని వీరఘట్టంలోని ప్రభుత్వ మద్యం షాపులపై
ఎక్సైజ్ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు. డీపీ
ఈ వో ఆదేశాలతో తనిఖీలు చేపట్టామని సీఐ చక్రవర్తి
తెలిపారు. రూ. 2,09,320 విలువ గల 1194 మద్యం
సీసాలు పక్కదారి పట్టినట్లు వారు గుర్తించారు. వైన్స్
పనిచేస్తున్న సూపర్వైజర్, ముగ్గురు సేల్స్మెన్స్ నుంచి
సంబంధిత మొత్తాన్ని రికవరీ చేసి.. వారిపై కేసు నమోదు
చేశామని ఎస్సై తెలిపారు.