తహశీల్దార్ హత్య వెనక భూవివాదాలు.?

తహశీల్దార్ హత్య వెనక భూవివాదాలు.?

జనం న్యూస్,ఫిబ్రవరి 04 విజయనగరంవిశాఖపట్నం జిల్లా చినగదిలి రూరల్ తహశీల్దార్రమణయ్య మధురవాడలోని కొమ్మాదిలో శుక్రవారంఅర్ధరాత్రి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే.భూ వివాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులుఅనుమానిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతోఆయన ఇక్కడి నుంచి విజయనగరం జిల్లా బొండపల్లికిబదిలీ అయ్యారు. రిలీవ్ అయిన రోజే హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. త్వరలో పూర్తివివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.