సచివాలయాన్ని సందర్శించిన అసిస్టెంట్ కమీషనర్

సచివాలయాన్ని సందర్శించిన అసిస్టెంట్ కమీషనర్

జనం న్యూస్,ఫిబ్రవరి 04 విజయనగరంవిజయనగరం పట్టణంలోని 40వ నెంబర్సచివాలయాన్ని అసిస్టెంట్ కమీషనర్ సి.హెచ్ తిరుమలరావు శనివారం పరిశీలించారు. మెరుగైనపౌర సేవలను అందించి సచివాలయాల ఔన్నత్యాన్నిమరింత ఇనుమడింపజేయాలని కార్యదర్శులకుసూచించారు. రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వప్రాధాన్యతాంశాలను ఏ విధంగా అమలు చేస్తున్నారన్న విషయమై ఆరాతీశారు. ప్రజల సమస్యలను తక్షణంపరిష్కరించేందుకు చూపుతున్న శ్రద్దను అడిగి తెలుసుకున్నారు.