సచివాలయాన్ని సందర్శించిన అసిస్టెంట్ కమీషనర్
జనం న్యూస్,ఫిబ్రవరి 04 విజయనగరంవిజయనగరం పట్టణంలోని 40వ నెంబర్సచివాలయాన్ని అసిస్టెంట్ కమీషనర్ సి.హెచ్ తిరుమలరావు శనివారం పరిశీలించారు. మెరుగైనపౌర సేవలను అందించి సచివాలయాల ఔన్నత్యాన్నిమరింత ఇనుమడింపజేయాలని కార్యదర్శులకుసూచించారు. రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వప్రాధాన్యతాంశాలను ఏ విధంగా అమలు చేస్తున్నారన్న విషయమై ఆరాతీశారు. ప్రజల సమస్యలను తక్షణంపరిష్కరించేందుకు చూపుతున్న శ్రద్దను అడిగి తెలుసుకున్నారు.