తోటపల్లి జలాశయంలో యువతి మృతదేహం

జనం న్యూస్,జనవరి 22

విజయనగరం

తోటపల్లి జలాశయంలో ఓ యువతి మృతదేహం

శనివారం కలకలం సృష్టించింది. కొమరాడ మండల

కేంద్రంలో గల వారణాసి పద్మజగా స్థానికులు,

పోలీసులు గుర్తించారు. పోలీసులు సదరు యువతి

మృతదేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది