వామ్మో.. ఆమె 80 మందిని మోసం చేసింది..

వామ్మో.. ఆమె 80 మందిని మోసం చేసింది..

జనం న్యూస్.విజయనగరం విజయవాడకు చెందిన రేఖాశ్రీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో 80 మందికిపై నిరుద్యోగులను మోసం చేసింది. రేఖాశ్రీ ప్రధాన సూత్రధారిగా ముఠాను నడిపిస్తూ నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూలు చేసి, నకిలీ ఐడీ కార్డులు, వెబ్సైట్ పెట్టి మోసం చేయడంతో బాధితులు ఇటీవల ఆమెను నిలదీసి పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.