పింఛన్ దార్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన

పింఛన్ దార్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన

జనం న్యూస్,జనవరి 30 విజయనగరంరాష్ట్ర ప్రభుత్వ పింఛన్ దార్ల సంఘం ఆధ్వర్యంలోసోమవారం కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం
జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పెద్దింటిఅప్పారావు మాట్లాడుతూ పాత పింఛన్ విధానాన్నిఅమలు చేయాలని డిమాండ్ చేశారు 11వ పిఆర్సిఎరియర్స్ , 2018 నుండి పెంచిన ఎరియర్స్ వెంటనేచెల్లించాలని కోరారు. మెడికల్ రియాంబర్స్మెంట్2లక్షల నుండి 5లక్షలకు పెంచాలని, ఇతర డిమాండ్లుపరిష్కరించాలని తెలిపారు.