మౌలిక సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

మౌలిక సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

జనం న్యూస్,జనవరి 25విజయనగరంఅన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలుకల్పించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే భవనాల్లో త్రాగునీరు,మరుగుదొడ్లు, ర్యాంపు, విద్యుత్ సదుపాయం, ఫర్నీచర్,సరైన నేమ్ బోర్డులు తదితర ఆరు అంశాలు తప్పనిసరిగాఉండాలని చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని పలు మండలాల్లో ఆమె బుధవారం పర్యటించారు.