'నిధులు మంజూరు చేయండి'

'నిధులు మంజూరు చేయండి'

జనం న్యూస్,జనవరి 30 విజయనగరంవిజయనగరం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికినిధులు మంజూరు చేయాలని ఏపీ టూరిజం
డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావుకోరారు. విజయవాడలోని ఆటో నగరం స్టాలిన్ భవనంలో సోమవారం మధ్యాహ్నం ఏపీ టూరిజం బోర్డు సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా సభ్యుల పదవీకాలం పొడిగించినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.