పెండెం ఆనంద్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

పెండెం ఆనంద్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

జనం న్యూస్ సెప్టెంబర్ 14 నర్సంపేట :- స్వాతంత్ర్య సమరయోధుడు పెండం కటయ్య కుమారుడు పెండెం ఆనంద్ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో గురువారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆనంద్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెనం కట్టయ్య కుటుంబ రాజకీయాలలో ప్రజాసేవలో ప్రజలకు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించడం జరిగిందన్నారు ఆనందు ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.