ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతాయి : మంత్రి బొత్స

ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతాయి : మంత్రి బొత్స

జనం న్యూస్,జనవరి 29 విజయనగరంప్రైవేటు పాఠశాలలను మూసివేయాలన్న ఆలోచనప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ స్పష్టం చేశారు. సిరిపురం బాలలప్రాంగణంలో శనివారం ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలుఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన సదస్సులోఆయన పాల్గొన్నారు. త్వరలో అసోసియేషన్ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలనుపరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు