బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరు పై ఉండాలి

బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరు పై ఉండాలి

జనం న్యూస్,జనవరి 30 విజయనగరంమహోన్నత ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన హజరత్ సయ్యద్ ఢంకేషా వలి బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామిఅభిప్రాయపడ్డారు. బాబా 307వ గంధ మహోత్సవంలోభాగంగా సోమవారం రాత్రి దర్గాను దర్శించుకుని ప్రత్యేకప్రార్థనలు చేశారు. ఆయనకు దర్గా ముతావల్లి షేక్బహదూర్ (చోటా) ముస్లిం సంప్రదాయంలో స్వాగతం పలికి సత్కరించారు.