బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి

జనం న్యూస్ నాగార్జునసాగర్ ప్రతినిధి:

 నవంబర్,6 నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో,అభివృద్ధిని చూసి

స్వచ్ఛందంగా పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నందికొండ మున్సిపల్,చైర్మన్ కర్ణ అనుష శరత్ రెడ్డి వారి నివాసంలో రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో 

12వ వార్డు లో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి సుమారు,25 కుటుంబాలు బి ఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి

చేశారని,అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బిఆర్ఎస్ పార్టీ,గెలుపుతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.