బి.ఎస్.ఎఫ్ జవాను ఘనస్వాగతం
జనం న్యూస్, నవంబర్ 06
విజయనగరం
విజయనగరం జిల్లా పరిధిలో నివాసం ఉంటున్న
దుర్గాస్ రమేష్ సరిహద్దు భద్రతా దళంలో 21
సంవత్సరంల సర్వీస్ పూర్తి చేసుకొని స్వచ్ఛంద
పదవీ విరమణ చేసి నేడు స్వగృహానికి వస్తున్న
సందర్భంగా జిల్లా పారామిలటరీ అసోసియేషన్
సభ్యులు, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికి
అనంతరం ఇంటి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పారా మిలటరీ అసోసియేషన్
ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కాళ్ల, సభ్యులు ఘనంగా
సత్కరించారు.