'57 మంది మందుబాబులపై కేసు నమోదు'
జనం న్యూస్, నవంబర్ 06
విజయనగరం
విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎస్పీ
ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా వాహన, డ్రంక్ అండ్
డ్రైవ్, ఓపెన్ డ్రంకింగ్, తదితర అసాంఘిక కార్యకలాపాలపై
తనిఖీ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు
నడిపిన 14 మంది, బహిరంగ ప్రదేశాల్లో మద్యం
సేవించిన 57 మంది, పేకాట ఆడుతున్న 5 గురిపై
కేసులు నమోదు చేశామని ఎస్పీ దీపికా తెలిపారు.
అనధికారంగా ఫైర్ క్రాకర్స్ తయారీ, విక్రయించే వారిని
బైండోవర్ చేశామన్నారు