బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో దీక్ష
జనం న్యూస్,జనవరి 09
విజయనగరంఐదు
రాష్ట్రంలో నిరుద్యోగ యువత తరపున భారతీయ జనతా
యువమోర్చా ఆధ్వర్యంలో విజయవాడ జింఖానా
గ్రౌండ్స్ లో రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశి ఆమరణ
నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దీక్షలో
యువమోర్చా విజయనగరం జిల్లా అధ్యక్షులు పిల్లా
నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి మన్య శ్యాం దీక్షలో
పాల్గొన్నారు. ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్
క్యాలెండర్ విడుదల చేసేంతవరకు ఆమరణ నిరాహార
దీక్ష కొనసాగిస్తామని తెలిపారు.