బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో దీక్ష

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో దీక్ష

జనం న్యూస్,జనవరి 09 

విజయనగరంఐదు

రాష్ట్రంలో నిరుద్యోగ యువత తరపున భారతీయ జనతా

యువమోర్చా ఆధ్వర్యంలో విజయవాడ జింఖానా

గ్రౌండ్స్ లో రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశి ఆమరణ

నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దీక్షలో

యువమోర్చా విజయనగరం జిల్లా అధ్యక్షులు పిల్లా

నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి మన్య శ్యాం దీక్షలో

పాల్గొన్నారు. ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్

క్యాలెండర్ విడుదల చేసేంతవరకు ఆమరణ నిరాహార

దీక్ష కొనసాగిస్తామని తెలిపారు.