14,15 ఆర్థిక సంఘాల నిధులను పంచాయతీలకు ఖర్చు చేయాలి'

14,15 ఆర్థిక సంఘాల నిధులను పంచాయతీలకు ఖర్చు చేయాలి'

జనం న్యూస్,జనవరి 31 విజయనగరం14,15 ఆర్థిక సంఘాల నిధులను గ్రామ పంచాయతీలఅభివృద్ధికి ఖర్చు చేయాలని సర్పంచులు సంఘంజిల్లా అధ్యక్షులు రౌతు స్వామి నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలో అయన మాట్లాడారు. గ్రామీణ ప్రజల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘాలనిధులను పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం 
దారి మళ్ళించిందని ఆరోపించారు. ఆ నిధులనుపంచాయతీల అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు