మండలాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి’

మండలాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి’

జనం న్యూస్,జనవరి 10 

విజయనగరంఐదు

ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని మండలాల

అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జడ్పీ చైర్మన్

మజ్జి శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం జిల్లా

పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ

అభివృద్ధి ప్రణాళికల తయారీ కోసం 27 మండలాల

ఎంపీడీవోలు, ఈఓపిఆర్డీలు, ఇతర సిబ్బందితో

జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా

పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను

ఉద్దేశించి మాట్లాడారు.