చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా పరిచర్య స్వర్ణోత్సవ వేడుకలు

చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా పరిచర్య స్వర్ణోత్సవ వేడుకలు

 జనంన్యూస్,తిరువూరు,ఎన్టీఆర్ జిల్లా:- తిరువూరులో ప్రముఖ క్రీస్తు సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో పరిచర్య స్వర్ణోత్సవ వేడుకలు(50వ సంవత్సరం) భాగంగా శతాబ్దిక వారోత్సవాలు బ్రదర్ ఇశ్రాయేలు సువర్ణ లత దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్య లో సంఘ సేవకులు పాల్గొన్నారు.కార్యక్రమ అనంతరం అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. .ఈ కార్యక్రమంలో ఆర్ రామయ్య ,సాల్మన్ రాజు, దేవదాసు, రామారావు, భరత్, బన్ను, సన్నీ ,రక్షణ్ శ్యామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.*