యానిమల్ హజ్బెండరీ ఫలితాల్లో హేమలతకు స్టేట్ ర్యాంక్
జనం న్యూస్,జనవరి 19 విజయనగరంఐదు
పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 1,896 యానిమల్
హజ్బెండరీ పోస్టులకు ఇటీవల పరీక్ష నిర్వహించిన
సంగతి తెలిసిందే. ఫలితాలను గురువారం విడుదల
చేశారు. బాడంగి మండలం కోడూరు గ్రామానికి చెందిన
మరడ హేమలత రాష్ట్రంలో నాలుగో ర్యాంక్ను జిల్లాలో
మొదటి ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది.
సీఎం జగన్
తో పాటు ఉన్నతాధికారులు హేమలతను
అభినందించారు.