అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయ్యండి’

అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయ్యండి’

జనం న్యూస్,జనవరి 19 

విజయనగరంఐదు

శుక్రవారం భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్

భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న సందర్భంగా

జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు

పాలాభిషేకం చేయాలని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్

మజ్జి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో

తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విజయవాడ

రావాలన్నారు. రాలేని వాళ్లందరూ ఆయన విగ్రహాలకు,

చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని పిలుపు నిచ్చారు.