వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

జనం న్యూస్ సిద్దిపేట జిల్లా నవంబర్ 07 (దౌల్తాబాద్ రిపోర్టర్): దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ. సంతోష్ వివో ఏ. మహేందర్ గ్రామ కమిటీ సంఘం కొనుగోలు సభ్యులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.