జై వీర్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు కాంగ్రెస్ పార్టీ ఓబిసి అధ్యక్షులు ఉంగరాల శ్రీను

జై వీర్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు కాంగ్రెస్ పార్టీ ఓబిసి అధ్యక్షులు ఉంగరాల శ్రీను

జనం న్యూస్ నాగార్జునసాగర్ ప్రతినిధి: 

 నవంబర్ 6 జైవీర్ రెడ్డి గెలుపు తథ్యం నాగార్జునసాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఓబిసి అధ్యక్షుడు ఉంగరాల శ్రీను సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు జానారెడ్డి చేసిన అభివృద్ధి జైవీర్ రెడ్డి ని అధిక మెజారిటీతో గెలిపిస్తుంది అని తెలిపారు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు తాను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు