వాటర్ ట్యాంక్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

వాటర్ ట్యాంక్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

జనం న్యూస్,జనవరి 06 విజయనగరంఐదువేపాడ మండలం బల్లంకిలో చెలిబోనిఈశ్వరరావు(40) మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలోతరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి.మద్యం తాగొద్దని భార్య గంగ తల్లి గురువారంమందలించడంతో ఎప్పటిలాగే ఇద్దరి మధ్య గొడవజరగగా ఈశ్వరరావు ఇంటి నుంచి వెళ్లిపోయిశుక్రవారం వాటర్ ట్యాంకుపై నుంచి దూకి ఆత్మహత్య కుపాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని,మృతదేహాన్ని ఎస్ కోట PHCకి పోస్టుమార్టం నిమిత్తంతరలించారు.